
: ఏలూరు జిల్లా
ముదినేపల్లి ,::::
*వృద్ధురాలి మరణవార్త తెలిసి మట్టి ఖర్చులకు ఆర్ధిక సహాయం అందించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి* ఈరోజు తెల్లవారుజామున ముదినేపల్లి మండలంలోని దాకరం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన 90సంవత్సరాలు నిండిన వృద్ధ మహిళ మరణ వార్తను తెలిసి ఆమెతండ్రి డాక్టర్ మనోజ్ అంతిమయాత్ర మట్టి ఖర్చుల నిమిత్తం 5000రూపాయలు ను వారి కుటుంబ సభ్యులకు సహాయం చేసామని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అంబుల వైష్ణవికి డాక్టర్ మనోజ్ కి మట్టిఖర్చులకి ధనసహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు