
జ్యోతి రావు పూలే కు ఘన నివాళి అర్పించిన – నేక్కళ్ళపు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల చనుబండ గ్రామం లో జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా పూలే గార్కి ఘన నివాళి అర్పించిన బిజెపి పార్టీ క్రీయశీల సభ్యులు నేక్కళ్ళపు వేంకటేశ్వరావు చౌదరి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసారు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు. అలాంటి గొప్ప వ్యక్తి కి ఘన నివాళులు అర్పించినందుకు
నేనూ చాలా గర్వపడుతున్నాను అని తెలియజెసి’
నారు